Breaking News

ఆధార్ కాదు.. ‘మహాలక్ష్మీ’ స్మార్ట్ కార్డ్ ఉంటేనే ఫ్రీ బస్సు ప్రయాణం

నేటి తెలుగు పత్రిక: మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయబోతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న మహాలక్ష్మీ పథకానికి ఇకపై ప్రత్యేక స్మార్ట్ కార్డ్...

సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఘాటు స్పందన.. 10% అదనపు టారిఫ్‌ల ప్రకటన

నేటి తెలుగు పత్రిక: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టారిఫ్‌లను రద్దు చేసిన నిర్ణయం దేశానికి అవమానకరమని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు తనను తీవ్రంగా...

ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు

నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్రంగా ఉంటుండగా, మరోవైపు బంగాళాఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి....

ట్రంప్‌కు సుప్రీంకోర్టులో గట్టి షాక్.. సుంకాలు రద్దు

నేటి తెలుగు పత్రిక: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రపంచ దేశాలపై అమలు చేసిన సుంకాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.జాతీయ అత్యవసర పరిస్థితి...

దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలు వద్దు.. కాంగ్రెస్‌పై విమర్శలు

నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ స్థాయి AI సమ్మిట్ సందర్భంగా జరిగిన నిరసనలపై కేంద్ర కోల్ & మైన్స్ మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. దేశం గ్లోబల్ టెక్నాలజీ...

శుక్రవారం సభ ద్వారా ప్రజారోగ్య పర్యవేక్షణ: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,(నేటి తెలుగు పత్రిక) : చొప్పదండి మండలం చాకుంట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ...

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరుకళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబం.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 20 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా జరిగే తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి...

వైసీపీ అధినేత జగన్ కు, వైసీపీ సభ్యులకు టీడీపీ మంత్రి సవిత హెచ్చరిక…!

విజయవాడ. సెంట్రల్ ఫిబ్రవరి 20 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శాసనమండ లిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం...

తిరుమలలో వైద్య సేవల అవకాశం.. వసతి, భోజనం, దర్శనం సౌకర్యం

నేటి తెలుగు పత్రిక: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలనుకునే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు మరియు ఇతర వైద్య సిబ్బందిని ఆహ్వానిస్తోంది....

ఇన్‌స్టా బ్యాన్‌పై స్పందించిన అన్వేష్.. “బత్తాయిలు” వీడియో వైరల్.

నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన యూట్యూబర్ Anvesh (ప్రపంచ యాత్రికుడు) మరోసారి వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు నమోదవ్వగా, తాజాగా...