99.56 పర్సంటైల్ తో సత్తా చాటిన రేస్ విద్యార్థులు. జాతీయస్థాయి టాపర్ ను అభినందించిన చైర్మన్ బాణాల వసంత రెడ్డి. కోదాడ, ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కోదాడ రేస్...
విజయవాడ ఫిబ్రవరి 17: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన (పార్వతీ పురం మన్యం జిల్లా) వివాదాస్పద కొఠియా 21 గ్రామాలు,6 పంచాయతీల్లోఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్న...
హాజరైన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడ ,ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు...
అమెరికాతో ఒప్పందంలో వ్యవసాయానికి మినహాయింపు అబద్ధం : ఎఐకెఎస్గ్రామాల్లో ఆందోళనలకు పిలుపు. న్యూఢిల్లీ: ఫిబ్రవరి17 (నేటి తెలుగు పత్రిక బ్యూరో చీఫ్): అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం నుంచి వ్యవసాయాన్ని మినహాయించినట్లు కేంద్ర...
ఐటీ రంగంలో ఫ్రెషర్ల పరిస్థితి.వచ్చే శాలరీ కనీస అవసరాలకే ఖర్చవుతోందని ఆందోళన.దశాబ్ద కాలంగా పెరుగుదల లేని వేతనాలు.నగరాల్లో ఐటీ ఉద్యోగుల దయనీయ బతుకులు. నేటి తెలుగు పత్రిక: దేశంలోని యువతకు ఐటీ జాబ్ అంటే...
నేటి తెలుగు పత్రిక: ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర...
బిల్ గేట్స్ అమరావతి పర్యటన హైలైట్స్. నేటి తెలుగు పత్రిక: గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన ఆసక్తికరంగా సాగింది.• గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ… భవిష్యత్ ప్రణాళికలపై చర్చించకునేలా బిల్...
కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ గా వై సునీల్ రావు కరీంనగర్, ఫిబ్రవరి 16,నేటి తెలుగు పత్రిక : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ "మేయర్" పదవి సామాన్యుడికే దక్కింది. భారతీయ...