🌱 ఏపీ రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్
ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్రవ్యాప్తంగా కొత్త మిషన్.. లక్షల మంది రైతులకు లాభం. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా...
