ఐజేయు సెక్రటరీ జనరల్ సోమసుందర్ కు తాడేపల్లిగూడెం పాత్రికేయుల శుభాకాంక్షలు
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) సెక్రటరీ జనరల్ గా ఎన్నికై తొలిసారిగా తాడేపల్లిగూడెం చేరుకున్న డి.సోమ సుందర్ కు తాడేపల్లిగూడెం పాత్రికేయులు మంగళవారం ఘన స్వాగతం పలికి...
