బహుగ్రంధకర్త, ఉపాధ్యాయుడు మాడభూషి కృష్ణ ప్రసాద్ కన్నుమూత!
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు, రచయిత , చిరకాల మిత్రులు మాడభూషి కృష్ణ ప్రసాద్ (72) బుధవారం తెల్లవారు ఝామున కన్నుమూశారు. గత పది...
