Breaking News

“జైలుకు వెళ్లాల్సి వస్తే వెళ్తా” – దానం నాగేందర్

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్ హైదరాబాద్: అధికారుల వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదని, వచ్చాక...

జర్నలిస్టులకి మంత్రి పొంగులేటి శుభవార్త

జర్నలిస్టులకి మంత్రి పొంగులేటి శుభవార్త హైదరాబాద్, ఫిబ్రవరి 03 తెలంగాణలోని అర్హులైన ప్రతీ జర్నలిస్టుకి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ల స్థలం మంజూరు జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏళ్లుగా పెండింగ్...

ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపు

ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపు హైదరాబాద్: తెలంగాణలో ఉప ఎన్నికల పరిస్థితి తథ్యమే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....

కులగణనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కులగణనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ: తెలంగాణలో కులగణన సర్వే ఫలితాల్లో శాకింగ్ విషయాలు వెల్లడయ్యాయని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ జనాభాలో 90...

తెలంగాణకు మరిన్ని వందే భారత్ రైళ్లు

తెలంగాణకు మరిన్ని వందే భారత్ రైళ్లు - కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ: తెలంగాణలో మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు....

జిల్లాలకు కొత్త అధ్యక్షుల ఎంపిక ఖరారు

తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికల సందడి హైదరాబాద్: తెలంగాణ బీజేపీ (Telangana BJP)లో సంస్థాగత ఎన్నికలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి కాగా, ఇప్పుడు జిల్లా కమిటీ...

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) ఇప్పటికే తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు, ఏపీ‌లో మూడు...

చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత – డిప్యూటీ సీఎం

చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి: ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం (World Wetlands Day) సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్తడి నేలల...

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ ప్రకటన

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం అమరావతి: విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్లపాటు...

కేటీఆర్ విమర్శలకు ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్

కేటీఆర్ విమర్శలకు ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శలకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. "తెలంగాణకు గుండు సున్నా తేలిందని కేటీఆర్...