బిజెపి మాజీ మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో మున్సిపాలిటీ...
నేటి తెలుగు పత్రిక: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లో మాట్లాడిన ఆయన,...
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదగిరిగుట్ట మండలం, చిన్నకందుకూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర అబ్బయ్య గారు ఇటీవల మరణించగా...
విజయవాడ, ఫిబ్రవరి 6 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బాధితురాలి కుటుంబానికి అండగా ఉండి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే లా మహిళా కమిషన్ చర్య లు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్...
పెద్దవడ్లపూడి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. మంత్రి నారా లోకేష్ చొరవతో 7 మంది లబ్ధిదారులకు రూ.9.75 లక్షల ఆర్థిక భరోసా. మంగళగిరి ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక...
విజయవాడ, 6-02-2026, నేటి తెలుగు పత్రిక: ప్రగతి నారి శక్తి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీమతి ఉమా దేవి గారిని నియమించామని, ఈ సందర్భంగా ప్రగతి నారి శక్తి నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆమెకు...
క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆర్.పి.వి ఫౌండర్, జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ. ఖమ్మం, ఫిబ్రవరి 06, నేటి తెలుగు పత్రిక: మూర్ఖత్వపు పరిమళాలు వెదజల్లబడుతున్న ఈ కాలంలో సమాజమే ఆవిష్కరించబడాల్సిన అవసరం...
తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన...
కోదాడ, ఫిబ్రవరి 6(నేటి తెలుగు పత్రిక): ఈనెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కోదాడ పట్టణంలో సిపిఎం పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కోరారు....
పులివెందుల ఫిబ్రవరి 6,(నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పేద ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో...