మే 17, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి విడదల రజిని తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకు పాస్పోర్ట్ను పోలీసులకు సమర్పించారు. ఆదివారం నరసరావుపేట డీఎస్పీ...
మే 17, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక పరిణామంగా పుణెకు చెందిన బోటనీ...
మే 17, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. కాటూరు రోడ్డులో భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై భార్య పుష్పవతి తలపై బండరాయితో దాడి...
మే 17, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి నగరంలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు....
మే 17, (నేటి తెలుగు పత్రిక): తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని విక్రమ్గఢ్ ఆలోట్ – లూనీరిచ్ఛా స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో తెల్లవారుజామున ఒక్కసారిగా...
మే 16, (నేటి తెలుగు పత్రిక): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్లో ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేసిన...
మే 16, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ల సందడి పెరుగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు అభిమానులను టార్గెట్ చేస్తున్నారు. ఉప్పల్లో జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్...
మే 16, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ స్థాయిలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. “ఆపరేషన్ ఆక్టోపస్ 3.0” పేరుతో 15 రాష్ట్రాల్లో నిర్వహించిన...
మే 16, (నేటి తెలుగు పత్రిక): మైనర్ బాలికపై పోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9న...
మే 16, (నేటి తెలుగు పత్రిక): కాకినాడ రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు దాటుతున్న ఉపాధి హామీ మహిళా...