ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. చట్టానా నియోజకవర్గంలో జరిగిన సభలో...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ఎన్సీపీ నేత, మంత్రి ఛగన్ భుజ్బల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ప్రమాదం తృటిలో తప్పింది. ముంబై నుంచి పూణేకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.నిర్దేశిత హెలిప్యాడ్పై దిగాల్సిన...
ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంటులో ప్రత్యేక సమావేశం జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించబడింది. ఈ...
ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: బీహార్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై హత్య కుట్రకు సంబంధించిన ప్రణాళికను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో 22 ఏళ్ల అమన్...
ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీట్ఎక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి హామీల వర్షం కురిపించింది. కేంద్ర హోంమంత్రి...
ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి బిల్లును ఆమోదించేందుకు సహకరించాలని ప్రధానమంత్రి...
ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: బెంగాల్లో బీజేపీ ప్రభావం ఎక్కువవుతోంది, భవానీపూర్ పరిస్థితి నందిగ్రామ్ మాదిరిగా ఉండబోతోంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన అన్నారు, నిరంకుశ మమతా బెనర్జీ...
ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: పుదుచ్చేరిలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘నీల’ హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ చీరకట్టులో కనిపించిన ఈ...
ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగిస్తున్నారు.ఈ ఎన్నికల్లో...
ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: బెంగళూరులో సంచలనం రేపిన డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త మహేందర్ రెడ్డికి కోర్టు...