Breaking News

బెంగాల్‌లో యూసీసీ అమలు చేస్తాం: అమిత్ షా స్పష్టం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. చట్టానా నియోజకవర్గంలో జరిగిన సభలో...

హెలికాప్టర్ ల్యాండింగ్ లో పొరపాటు.. మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు తప్పిన ప్రమాదం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ఎన్‌సీపీ నేత, మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ప్రమాదం తృటిలో తప్పింది. ముంబై నుంచి పూణేకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.నిర్దేశిత హెలిప్యాడ్‌పై దిగాల్సిన...

మహిళా సాధికారతపై కాంగ్రెస్ కార్యవర్గ భేటీ.. ‘ఇందిరా భవన్’లో కీలక చర్చలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంటులో ప్రత్యేక సమావేశం జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించబడింది. ఈ...

మోదీపై కుట్ర కేసు.. బీహార్‌లో ముగ్గురు అరెస్ట్, దర్యాప్తు కొనసాగుతోంది

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: బీహార్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై హత్య కుట్రకు సంబంధించిన ప్రణాళికను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో 22 ఏళ్ల అమన్...

బెంగాల్‌లో బీజేపీ మేనిఫెస్టో సంచలనం.. మహిళలకు రూ.3000, 6 నెలల్లో యూసీసీ హామీ

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీట్‌ఎక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి హామీల వర్షం కురిపించింది. కేంద్ర హోంమంత్రి...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం కోరిన ప్రధాని

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి బిల్లును ఆమోదించేందుకు సహకరించాలని ప్రధానమంత్రి...

బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. మమతా ప్రభుత్వం కూలిపోతుందట: ప్రధాని మోదీ

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: బెంగాల్‌లో బీజేపీ ప్రభావం ఎక్కువవుతోంది, భవానీపూర్ పరిస్థితి నందిగ్రామ్ మాదిరిగా ఉండబోతోంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన అన్నారు, నిరంకుశ మమతా బెనర్జీ...

పుదుచ్చేరి ఎన్నికల్లో ‘నీల’ రోబో సందడి

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: పుదుచ్చేరిలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘నీల’ హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ చీరకట్టులో కనిపించిన ఈ...

అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభం.. కీలక పోటీ

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగిస్తున్నారు.ఈ ఎన్నికల్లో...

డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో కీలక మలుపు.. భర్తకు బెయిల్ నిరాకరణ

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: బెంగళూరులో సంచలనం రేపిన డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త మహేందర్ రెడ్డికి కోర్టు...