Breaking News

“రాహుల్ గాంధీ పేరు ‘ఎన్నికల గాంధీ’గా మార్చుకోవాలి”

"రాహుల్ గాంధీ పేరు 'ఎన్నికల గాంధీ'గా మార్చుకోవాలి" – కేటీఆర్ హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన పేరును "ఎన్నికల గాంధీ" గా మార్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ...

కులగణనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కులగణనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ: తెలంగాణలో కులగణన సర్వే ఫలితాల్లో శాకింగ్ విషయాలు వెల్లడయ్యాయని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ జనాభాలో 90...

తెలంగాణకు మరిన్ని వందే భారత్ రైళ్లు

తెలంగాణకు మరిన్ని వందే భారత్ రైళ్లు - కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ: తెలంగాణలో మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు....

ఢిల్లీలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి – ఎన్డీయే తరఫున చంద్రబాబు

ఢిల్లీలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి – ఎన్డీయే తరఫున చంద్రబాబు హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి లేదా రేపు ఉదయం ఢిల్లీ...

బుల్లెట్ గాయాలకు బ్యాండ్‌ ఎయిడ్‌ వేసినట్టుంది

బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు – "బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్" హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ 2025 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో, లోక్‌సభ ప్రతిపక్ష నేత,...

తొలిసారి ₹50 లక్షల కోట్ల భారీ బడ్జెట్!

ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala...

పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం – పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి...

భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నాం – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నాం – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడమే...

భారత అభివృద్ధికి కొత్త విశ్వాసం నింపే బడ్జెట్

భారత అభివృద్ధికి కొత్త విశ్వాసం నింపే బడ్జెట్: ప్రధాని మోదీ న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మీడియాతో మాట్లాడారు. "మహాలక్ష్మి మనకు సిద్ధి, బుద్ధి...

కేంద్ర మంత్రుల కాన్వాయ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

కేంద్ర మంత్రుల కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. వీరు విశాఖ నగర పర్యటనలో భాగంగా ప్రయాణిస్తుండగా, గురువారం ఉదయం షీలా...