Breaking News

జేపీసీ సమావేశం ..ఒకే దేశం-ఒకే ఎన్నికలపై చర్చ

నేడు జేపీసీ సమావేశం: ఒకే దేశం-ఒకే ఎన్నికల ప్రతిపాదనపై చర్చ ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) నేడు తన తొలి సమావేశాన్ని...

రాజధాని రాజకీయ వాతావరణం వేడెక్కనుంది..

జనవరి 7న మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చర్యలకు సిద్ధమైంది. మంగళవారం, జనవరి...

మాధవీలత రివ్యాక్ట్ – గుండె వేదన పంచుకున్న వీడియో

జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాధవీలత రివ్యాక్ట్ – గుండె వేదన పంచుకున్న వీడియో తెలుగు సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వివాదాస్పద...

తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం

తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం - ఓటర్ల జాబితా విడుదల హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఎన్నికల సంఘం (EC) అన్ని అవసరమైన...

వరంగల్ అభివృద్ధికి కట్టుదిట్టమైన ప్రణాళికలు

వరంగల్ అభివృద్ధికి కట్టుదిట్టమైన ప్రణాళికలు - మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ హనుమకొండ: హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్...

కేరళపై RSS విద్వేష ప్రచారం : ప్రజాస్వామ్యవాదుల ఐక్యతకు పిలుపు

కేరళపై RSS విద్వేష ప్రచారం: ప్రజాస్వామ్యవాదుల ఐక్యతకు పిలుపు తిరువనంతపురం: కేరళను లక్ష్యంగా చేసుకుని RSS చేపట్టిన విద్వేష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. నితేశ్ రాణే...

శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాల

తమిళనాడులో శాంతిభద్రతలకు విఘాతం: చర్యలు తీసుకోవాలని నటుడు విజయ్ వినతి తమిళనాడు: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ప్రజల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...

భారత్‌పై అస్ట్రేలియా ఘన విజయం

భారత్‌పై అస్ట్రేలియా ఘన విజయం: నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో ఓటమి డిసెంబర్ 29, 2024: ఆసీస్‌ పర్యటనలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు ఓటమిపాలైంది. అస్ట్రేలియా నిర్దేశించిన 340...

అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధాని మోదీ ప్రశంసలు

మన్ కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధాని మోదీ ప్రశంసలు న్యూఢిల్లీ, డిసెంబర్ 29: తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు (ఎఎన్‌ఆర్) పై ప్రధాని నరేంద్ర మోదీ తన 117వ మన్ కీ...

నితీశ్‌కు బహుమతి గా ప్రకటించిన ఏసీఏ అధ్యక్షుడు

నితీశ్‌కు ఏసీఏ రూ.25 లక్షల బహుమతి ప్రకటించిన ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరపున యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఈ...