Breaking News

Today is the oath of three members of the Rajya Sabha

నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం

నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం

తేదీ: డిసెంబర్ 16, 2024

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఉపఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, సానా సతీశ్‌లు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీశ్, బీద మస్తాన్ రావు రాజ్యసభకు ఎంపికయ్యారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి ఆర్. కృష్ణయ్య టికెట్ పొందారు. పోటీలో ఎవరు నిలబడకపోవడంతో ఈ ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Telangana is the only state where farmer suicides have decreased
రైతు ఆత్మహత్యలు తగ్గిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

ప్రమాణస్వీకారంతో ఈ ముగ్గురు సభ్యులు అధికారికంగా రాజ్యసభలో తమ పదవిని స్వీకరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *