బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రైతుల కష్టాలు పట్టవా…గిట్టుబాటు ధర లేకుండా చేసిందెవరు?

రైతుల కష్టాలు పట్టవా…గిట్టుబాటు ధర లేకుండా చేసిందెవరు?

గుంటూరు: గుంటూరు మిర్చి యార్డులో రైతులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రైతుల సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు.

రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేతగా మిర్చి యార్డుకు వచ్చినా, కనీసం పోలీసు భద్రత కూడా కల్పించలేదని జగన్ మండిపడ్డారు. “ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు, రేపు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భద్రత తీసివేస్తే ఎలా?” అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్
  • మిర్చి యార్డులో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వంద నుంచి రూ.400 అధికంగా బ్లాక్ మార్కెట్లో ఎరువులు విక్రయిస్తున్నారని ఆరోపించారు.
  • క్వాలిటీ కంట్రోల్ విభాగం పూర్తిగా విఫలమైందని, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందడం లేదని విమర్శించారు.
  • రైతుల కష్టాలు తీర్చడానికి ప్రతి రైతుకు రూ.20,000 పెట్టుబడి సాయం అందించాలని జగన్ డిమాండ్ చేశారు.
  • ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదని, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
  • “చంద్రబాబు రైతులను దళారులకు అమ్మేశాడు” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
  • సీఎం చంద్రబాబు తానే స్వయంగా గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి రైతుల బాధలు వినాలని జగన్ సూచించారు.