Breaking News

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..!

విజయవాడ. మార్చి 26 సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...

విద్య, వైద్యమే మా ప్రధాన అజెండా: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదలకు...

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్.

కోదాడ, మార్చ్ 26 (నేటి తెలుగు పత్రిక): రాబోయే వానకాల పంటలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు చర్యలు చేపట్టాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్...

రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం జగన్

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. అలాగే...

అమరావతిపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని చట్టబద్ధత విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏమిటో ప్రభుత్వం స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.చట్టబద్ధత...

రామ్ చరణ్ కంటికి సర్జరీ చిరంజీవి ట్వీట్ వైరల్.. డాక్టర్‌పై ప్రశంసల వర్షం

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుధాకర్ ప్రసాద్ చేసిన విజయవంతమైన శస్త్రచికిత్సపై చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. చరణ్ కనురెప్పకు జరిగిన ఆపరేషన్‌ను సకాలంలో, అత్యంత నైపుణ్యంతో పూర్తి చేయడం...

యుద్ధ ప్రభావం.. భారత్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రముఖ ప్రైవేట్ ఇంధన సంస్థ Nayara Energy లీటరుకు పెట్రోల్‌పై రూ.5 వరకు, డీజిల్‌పై రూ.3 వరకు ధరలను...

బస్సు ప్రయాణం ఇక సులభం.. రాష్ట్రానికి ఈ-బస్సుల వరద

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.PM e-Bus Sewa Scheme కింద రాష్ట్రానికి తొలి...

వైన్స్ షాపులకు దేవుళ్ల పేర్లు వద్దు.. అసెంబ్లీలో బీజేపీ డిమాండ్

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు వేడెక్కుతున్నాయి. ఈ సందర్భంగా ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా కీలక డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు తొలగించాలని...

మార్కాపురం బస్సు ప్రమాద ఘటన పై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో చోటుచేసుకున్న ఘటనపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న...