Breaking News

మార్కాపురం విషాదం.. అధికారులతో సీఎం సమీక్ష సమావేశం

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై అత్యవసర సమీక్ష నిర్వహించారు.ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా...

మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనపై ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం...

మార్కాపురం ఘోరం.. బస్సు అగ్నిప్రమాదంలో 13 మంది సజీవదహనం

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: తెల్లవారుతున్న వేళ... ఇంకా గమ్యం చేరకముందే ప్రాణాలు అగ్నికీలల్లో కలిసిపోయాయి. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది.జగిత్యాల...

పాషా బాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, మార్చి 26 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి పట్టణంలోని 26వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాషా బాయ్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్...

నేత్ర, శరీర, అవయవ దానంపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి, మార్చి 26 (నేటి తెలుగు పత్రిక): నేత్ర, శరీర, అవయవ దానంపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. గురువారం బెల్లంపల్లిలో ప్రభుత్వ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల...

హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. శాటిలైట్ బస్టాండ్లతో భారీ మార్పు!

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కీలక ప్రణాళికను సిద్ధం చేసింది.ప్రస్తుతం నగర నడిబొడ్డున ఉన్న ఎంజీబీఎస్, జేబీఎస్...

ఖార్గ్ దీవిపై టెన్షన్.. అరబ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్ కీలక చమురు కేంద్రంగా ఉన్న ఖార్గ్ దీవిపై దాడి కుట్ర జరుగుతోందంటూ సంచలన ఆరోపణలు చేసింది.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్...

“ఎనర్జీ లాక్‌డౌన్” అంటే ఏమిటి..? ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త ట్రెండ్!

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: ప్రపంచవ్యాప్తంగా “ఎనర్జీ లాక్‌డౌన్” అనే పదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య పరిస్థితులు తీవ్రతరం కావడంతో ఇంధన...

అర్జీల స్వీకరణలో పాల్గొన్న ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ (APBWC) బుచ్చి రాంప్రసాద్

విజయవాడ. మార్చి 25 సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: నేడు టీడీపీ కేంద్ర కార్యా లయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో రాష్ట్ర రవాణా, యువజ న, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి...

రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం.. పవన్ కళ్యాణ్ చేత వర్చువల్ లాంచ్

రామతీర్థంలో నాటి వేదన బాధ.. నేడు అభివృద్ధి జాడతో తీరింది రూ.3.40 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మాణం ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది రూ.40 కోట్లతో 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు...