మార్కాపురం విషాదం.. అధికారులతో సీఎం సమీక్ష సమావేశం
మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై అత్యవసర సమీక్ష నిర్వహించారు.ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా...
