మే 15, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువకుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలనే ఉద్దేశంతో ఓ యువతి తన సొంత ఇంటికే దోపిడీ ప్రణాళిక...
మే 15, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని ప్రధాన ఐటీ, కార్పొరేట్ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగిన హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ కంపెనీలకు హాట్స్పాట్గా మారుతోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థలు, బహుళజాతి కంపెనీలు తమ...
మే 15, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి తల్లి విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది....
మే 15, (నేటి తెలుగు పత్రిక): దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు...
మే 15, (నేటి తెలుగు పత్రిక): బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో నమోదైన పోక్సో కేసులో బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ పిటిషన్పై...
మే 15, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ అధికారికంగా వెల్లడించింది.గతంలో...
మే 15, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మియాపూర్లో సీఏ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. గోకుల్ ప్లాట్స్లో నివాసం ఉంటున్న జనార్దన్ అనే విద్యార్థి తన గదిలో...
మే 15, (నేటి తెలుగు పత్రిక): మెదక్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో ఒకే రాత్రిలో వరుసగా నాలుగు ఇళ్లలో చోరీలు జరగడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారీ మొత్తంలో...
మే 15, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న వేళ, ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. రాజుపాలెం సమీపంలో కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సులో...
మే 15, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన పొదుపుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపుకు స్పందిస్తూ తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారిక...