ఆక్వా రైతుల అంశంపై జగన్పై అచ్చెన్నాయుడు విమర్శలు
మే 15, (నేటి తెలుగు పత్రిక): ఆక్వా రైతుల సమస్యలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం మాజీ ముఖ్యమంత్రి జగన్కు అలవాటైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు....
