Breaking News

ఆక్వా రైతుల అంశంపై జగన్‌పై అచ్చెన్నాయుడు విమర్శలు

మే 15, (నేటి తెలుగు పత్రిక): ఆక్వా రైతుల సమస్యలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు అలవాటైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు....

ఢిల్లీలో మహిళపై దారుణం.. స్లీపర్ బస్సులో సామూహిక అత్యాచారం

మే 15, (నేటి తెలుగు పత్రిక): ఢిల్లీలో మహిళపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళ మే 11 రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు...

ఢిల్లీ ఎక్సైజ్ కేసులో కొత్త ట్విస్ట్.. విచారణ నుంచి తప్పుకున్న జడ్జి

మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ కేసు విచారణ...

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఏపీ సర్కార్ కీలక అడుగు

మే 12, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు...

రైల్ రోకో కేసులో కల్వకుంట్ల కవితకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు సమన్లు

మే 12, (నేటి తెలుగు పత్రిక): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్‌తో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమానికి సంబంధించిన కేసులో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు...

పని మనుషుల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి: హైదరాబాద్ పోలీసులు

మే 12, (నేటి తెలుగు పత్రిక): జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి హత్య ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో పని మనుషులను నియమించుకునే వారు...

రైతులకు అన్యాయం సహించబోం: అచ్చెన్నాయుడు

మే 12, (నేటి తెలుగు పత్రిక): రొయ్యల ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచిన ఫీడ్ కంపెనీలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు...

నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యం: సిపిఐ తీవ్ర విమర్శలు

మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో జరిగిన లోపాలు విద్యా వ్యవస్థలోని తీవ్రమైన సమస్యలను బయటపెట్టాయని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విమర్శించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు విద్యార్థులు,...

అక్రమాల ఆరోపణలతో నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు

మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల్లో తీవ్ర చర్చకు దారితీసిన నీట్ యూజీ 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మే 3న నిర్వహించిన పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకేజీ,...

ప్రభుత్వం ముందుగా ఖర్చులు తగ్గించాలి: శంకరాచార్య అవిముక్తేశ్వరానంద

మే 12, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలపై జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద స్పందించారు. ప్రజలకు సూచనలు...