నడిగూడెం, మార్చి 25. నేటి తెలుగు పత్రిక: ఐదవ తరగతిలో ప్రవేశం కోసం గురుకుల సెట్ పరీక్ష ఫలితాల్లో నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు పాఠశాలకు చెందిన 9...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మెగా పవర్ స్టార్,అంతర్జాతీయ స్టార్ హీరో రాంచరణ్ ‘గారు పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. చందు జనార్దన్...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మున్సిపల్ చైర్మన్...
హైదరాబాద్, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు వి.సి. సజ్జనార్ ప్రజలకు...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ప్రస్తుతం నెలకొన్న ఇంధన పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర పరిధిలో మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో...
నడిగూడెం, మార్చి 25. నేటి తెలుగు పత్రిక: నడిగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్ల హక్కులకు తీవ్రమైన విఘాతం కలిగించే వ్యాలిడేషన్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ భారత ప్రధానమంత్రి కి నడిగూడెం...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటనకు సిద్ధమయ్యారు. శుక్రవారం (27వ తేదీ) ఉదయం 8 గంటలకు నిజామాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కీలక...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేశారు.గత కొన్ని రోజులుగా పార్టీ పట్ల అసంతృప్తిగా...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో, మనుషుల మధ్య సంబంధాల స్వభావం కూడా మారుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) ప్రభావంతో, తోడు కోసం యువత...