Breaking News

మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై గుడ్ న్యూస్.. ఏపీలో రోడ్డెక్కనున్న 2,500 కొత్త ఆర్టీసీ బస్సులు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో బస్సు ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఏర్పడుతున్న రద్దీకి చెక్ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 2,500 కొత్త బస్సులను...

నూతన జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు.

సూర్యాపేట. ఫిబ్రవరి (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట నూతన జిల్లా పౌర సంబంధాల అధికారిగా గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన వి.శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను, అదనపు కలెక్టర్...

బడ్జెట్లో రక్షణ రంగానికి పెద్ద పీట

మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో 2026- 27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని...

చట్టాన్ని గౌరవించాలి – సంయమనం పాటించాలి: టీడీపీ

శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా జేఎస్ఆర్

మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరి పట్టణానికి చెందిన జంజనం వెంకట సాంబశివరావు(జేఎస్ఆర్)ను నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు...

చేనేతకు కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం

బడ్జెట్ సవరణ చేసి రూ.20 వేల కోట్లు కేటాయించాలి: ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్ మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): 2026 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన...

ప్రభుత్వ వైద్యశాలల్లో గర్భిణీ స్త్రీల ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలి.

ఎన్టీఆర్ జిల్లా వైద్యశాఖాధికారిణి డా. ఎం. సుహాసిని వెల్లడి. ఎ. కొండూరు ఫిబ్రవరి 2 (నేటి తెలుగు పత్రిక): గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ప్రసవాలకు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాలు...

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సీపీ సమీక్ష

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి సభా ప్రాంగణ పరిశీలన. కరీంనగర్: ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా పర్యటనను పురస్కరించుకుని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం...

పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు

నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపూల్ దేశాయ్ కరీంనగర్ : పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పోలీస్ బంధోబస్తు మద్య ప్రశాంతంగా నిర్వహించేలా తగిన చర్యలు తీస్కోవడం జరుగుతుందని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఈరోజు నగరంలోని...

ఘనంగా రేణుకా ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

శివపార్వతుల కళ్యాణం, రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం,సామూహిక కుంకుమార్చనలు. యాదగిరిగుట్ట,ఫిబ్రవరి 02 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాచారం కైలాసపురంలో శ్రీ...