Breaking News

గెలుపును కాంక్షిస్తూ ఇంటింటా ప్రచారం

కోదాడ, ఫిబ్రవరి2 (నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డులో ఇంటింటా ప్రచారం మొదలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తోట జ్యోతి శ్రీను, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేపట్టిన...

నాగిరెడ్డి కి గోపుత్ర ఉత్తమ రైతు పురస్కారం

కోదాడ, ఫిబ్రవరి 2(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా,అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన్నెం నాగిరెడ్డి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు లో మంగళవారం అద్దంకి...

క‌ల్తీ నెయ్యి లో జంతు అవ‌శేషాలు వున్నాయ‌ని ఎన్.డి.డి.బి నిర్ధారించింది..!

రాష్ట్ర టిడిపి నాయ‌ కులు మాదిగాని గురు నాథం వెల్ల‌డి…! విజ‌య‌వాడ. ఫిబ్రవరి 2 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి….! వైసిపి హ‌యంలో తిరు మ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ల‌డ్డు ప్ర‌సాదంలో వాడిన...

కాంగ్రెస్ సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి: ఏం డి బాబా

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మున్సిపాలిటీ 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్...

వైసీపీ రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలి.. టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సూచన

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనలను...

ప్రజా గొంతుక సిపిఎం ను గెలిపించండి

కోదాడ, ఫిబ్రవరి 2(నేటి తెలుగు పత్రిక ): ప్రజా సమస్యల పరిషత్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సిపిఎం పార్టీని కోదాడ మున్సిపాలిటీలో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు విజ్ఞప్తి చేశారు.సోమవారం...

బాధిత కుటుంబాలను పరామర్శించిన బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే

యాదగిరిగుట్ట ఫిబ్రవరి 0 2 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు గుండాల మండలం వెల్మజాల గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకుడు నిమ్మల మాధవ రెడ్డి గారి తల్లి...

బిఆర్ఎస్ అభ్యర్థులకు గెలుపు పై సూచనలు చేసిన బూడిద బిక్షమయ్య గౌడ్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 0 2 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నటువంటి బిఆర్ఎస్ అభ్యర్థులకు గెలుపు...

రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం.. బీజేపీ అభ్యంతరాలతో ఆగిన ప్రసంగం

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: చైనాతో సరిహద్దు వివాదంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా డోక్లాం...

శాప్ విసి & ఎండి భరణి ని అభినందించి సత్కరిం చిన శాప్ చైర్మన్

విజయవాడ ఫిబ్రవరి 2 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనవరి 20వ తేదీన ఉదయం 10.00 గంటలకు శాప్ వైస్ చైర్మన్ & మేనే జింగ్ డైరెక్టర్ ఎస్. భరణి, I.F.S., దక్షిణ...