మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మత మార్పిడి నేపథ్యంలో ఎస్సీ హోదాపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారికే షెడ్యూల్డ్ కాస్ట్ (SC) హక్కులు...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: సాయుధ బలగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్లు శాశ్వత...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్ పీక్లో ఉన్న...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మళ్లీ విస్తరిస్తున్న QNet మోసాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. యువత, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మోసాలకు...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: What India Thinks Today Summit కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పటికీ, భారత్ తన...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రైతు సంక్షేమానికి కీలకంగా భావిస్తున్నరైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను పలువురు ప్రజాప్రతినిధులు కలిసి...
సర్పంచ్ పొనుగోటి నరేందర్ కీలక నిర్ణయం. సూర్యాపేట, మార్చి 24. (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంగ్రామాల్లో మద్యపానం వల్ల కలిగే అనర్థాలను అరికట్టి, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: వాట్ ఇండియా థింక్స్ టుడే Summit కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత ప్రపంచ సంక్షోభ సమయంలో TV9 Network ఒక...
నడిగూడెం, మార్చ్ 23(నేటి తెలుగు పత్రిక): నడిగూడెం మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామపంచాయతీలకు డిఆర్పీలు సర్వే చేయటం జరుగుతుందనీ, నడిగూడెం ఎంపీడీవో మన్సూర్ నాయక్ తెలిపారు.
నెల్లూరు మార్చి 23 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విద్యార్థుల అభ్యాసాన్ని మార్పునకు సంకేతంగా మార్చేలా తాము చేస్తున్న కృషి వల్లే నేడు (మార్చి 23) రాష్ట్రంలో అత్యుత్త మ ఫలితాలు సాధిస్తున్నమని...