44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి. విజయవాడ, మార్చి 9, నేటి తెలుగు పత్రిక: స్థానిక 44వ డివిజన్ లోని నాలుగు స్తంభాల సెంటర్ వాణి బడ్డీ కొట్టు సందులో ఏడు లక్షల రూపాయల...
Mar 09, నేటి తెలుగు పత్రిక: ప్రైవేట్ భూములపై అజమాయిషీని కొందరి చేతుల్లో పెట్టేలా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రభుత్వం రద్దు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ చట్టం...
నంద్యాల,Mar 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సోమవారం నంద్యాల జిల్లా లోని ధోన్ నియోజకవర్గం, కొత్తబురుజు లో పర్యటించారు.ఈ సందర్భంగా సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ...
విజయవాడ. మార్చి 9 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అనారోగ్యంతో బాధపడుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికను ఈ రోజు శాప్ చైర్మన్ రవి నాయుడు హాస్పిటల్కి వెళ్లి చంద్రకళను...
Mar 09, నేటి తెలుగు పత్రిక: రామగుండంలో ఏర్పాటు చేయనున్న 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి...
విజయవాడ. మార్చి 9 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: టీ-20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిల్యాండ్ జట్టుపై 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి మూడోసా రి టీ-20 ప్రపంచకప్ను...
మార్చి 09, ( నేటి తెలుగు పత్రిక): ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణ అందించేందుకు తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ...
సూర్యాపేట ,మార్చి 9(నేటి తెలుగు పత్రిక): 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమానికి 5000 కోట్లు కేటాయించాలని, గత బడ్జెట్ లో కేటాయించిన 70 కోట్లు ఈ మార్చి నెల లోనే...
కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన తెలంగాణా జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా. యాదగిరిగుట్ట : మార్చి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా...
Mar 09, నేటి తెలుగు పత్రిక: దేశంలో ప్రతి పౌరుడికి ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉన్న Aadhaar కార్డు అప్డేట్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇకపై మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి...