Breaking News

తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసు

తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసు తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే నివేదికపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు దగ్ధం చేసినందుకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు జారీ...

ఎమెల్సీ ఎన్నికల్లో విజయంతో పరిపూర్ణత చేకూరుతుంది

ఎమెల్సీ ఎన్నికల్లో విజయంతో పరిపూర్ణత చేకూరుతుందన్న మంత్రి కందుల దుర్గేశ్ నిడదవోలు: కానూరు వైనాట్ ఫంక్షన్ హాల్ లో జిల్లా ఇన్-చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మరియు మంత్రి కందుల దుర్గేశ్ ఎమెల్సీ ఎన్నికల...

రేపు ముఖ్యమంత్రి ఎమెల్యేల తో భేటీ..కాకరేపుతున్న రహస్య భేటీ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిణామాలు: ఎమ్మెల్యేల భేటీ, చర్చలు హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెసు పార్టీలో రాజకీయ పరిణామాలు కాకరేపుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరగుతున్న నేపథ్యంలో, రేపు కాంగ్రెస్...

ప్రభుత్వ ప్రతిపాదిత రిజర్వేషన్ల పంపిణీలో లోపాలను సరిదిద్దాలి

ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల పోరాటం: మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ (ఎస్సీ సమాజం) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణపై బుధవారం మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మందకృష్ణ...

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భేటీ

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భేటీ – న్యాయపరమైన చర్చలు హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో...

రాజ్ నాథ్ సింగ్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ హైదరాబాద్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా...

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల – 17 లక్షల మంది లబ్ధిదారులకు సాయం హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బుధవారం రైతు భరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేసింది. గ్రామాల వారీగా రైతుల...

రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు టీపీసీసీ పిలుపు

తెలంగాణలో కాంగ్రెస్ సంచలన నిర్ణయాలు – రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు టీపీసీసీ పిలుపు హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో కులగణన (Caste Census), ఎస్సీ వర్గీకరణ (SC Classification) పై తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలను...

బీజేపీ నాయకత్వంపై యాదవ సంఘం తీవ్ర నిరసన

నాంపల్లిలో బీజేపీ ఆఫీసు ముట్టడించిన యాదవ సంఘం హైదరాబాద్: నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం యాదవ సంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. బీజేపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నినాదాలు...

స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై అంబటి రాంబాబు ఆగ్రహం

గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై అంబటి రాంబాబు ఆగ్రహం గుంటూరు: స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను అక్రమంగా కబ్జా...