Breaking News

మహా కుంభమేళా… పుణ్యస్నానం చేసిన ప్రధాని మోదీ

ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా: పుణ్యస్నానం చేసిన ప్రధాని మోదీ ప్రయాగ్ రాజ్: మహా కుంభమేళా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) బుధవారం ఉదయం పుణ్యస్నానం చేశారు. ఆయనతో పాటు...

కులగణన సర్వే ఖర్చు రూ. 160 కోట్లు

తెలంగాణ కులగణన సర్వే ఖర్చు రూ. 160 కోట్లు: డిప్యూటీ సీఎం హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే (Caste Census Survey) ఖర్చు గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM...

జగన్ జిల్లాల పర్యటనల షెడ్యూల్ ఖరారు

జగన్ జిల్లాల పర్యటనల షెడ్యూల్ ఖరారు అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన...

“రాహుల్ గాంధీ పేరు ‘ఎన్నికల గాంధీ’గా మార్చుకోవాలి”

"రాహుల్ గాంధీ పేరు 'ఎన్నికల గాంధీ'గా మార్చుకోవాలి" – కేటీఆర్ హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన పేరును "ఎన్నికల గాంధీ" గా మార్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ...

“జైలుకు వెళ్లాల్సి వస్తే వెళ్తా” – దానం నాగేందర్

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్ హైదరాబాద్: అధికారుల వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదని, వచ్చాక...

జర్నలిస్టులకి మంత్రి పొంగులేటి శుభవార్త

జర్నలిస్టులకి మంత్రి పొంగులేటి శుభవార్త హైదరాబాద్, ఫిబ్రవరి 03 తెలంగాణలోని అర్హులైన ప్రతీ జర్నలిస్టుకి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ల స్థలం మంజూరు జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏళ్లుగా పెండింగ్...

ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపు

ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపు హైదరాబాద్: తెలంగాణలో ఉప ఎన్నికల పరిస్థితి తథ్యమే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....

కులగణనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కులగణనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ: తెలంగాణలో కులగణన సర్వే ఫలితాల్లో శాకింగ్ విషయాలు వెల్లడయ్యాయని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ జనాభాలో 90...

తెలంగాణకు మరిన్ని వందే భారత్ రైళ్లు

తెలంగాణకు మరిన్ని వందే భారత్ రైళ్లు - కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ: తెలంగాణలో మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు....

జిల్లాలకు కొత్త అధ్యక్షుల ఎంపిక ఖరారు

తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికల సందడి హైదరాబాద్: తెలంగాణ బీజేపీ (Telangana BJP)లో సంస్థాగత ఎన్నికలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి కాగా, ఇప్పుడు జిల్లా కమిటీ...