Breaking News

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) ఇప్పటికే తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు, ఏపీ‌లో మూడు...

చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత – డిప్యూటీ సీఎం

చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి: ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం (World Wetlands Day) సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్తడి నేలల...

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ ప్రకటన

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం అమరావతి: విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్లపాటు...

కేటీఆర్ విమర్శలకు ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్

కేటీఆర్ విమర్శలకు ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శలకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. "తెలంగాణకు గుండు సున్నా తేలిందని కేటీఆర్...

ఢిల్లీలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి – ఎన్డీయే తరఫున చంద్రబాబు

ఢిల్లీలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి – ఎన్డీయే తరఫున చంద్రబాబు హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి లేదా రేపు ఉదయం ఢిల్లీ...

కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో రాహుల్, సోనియాకు తెలుసు

"కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో రాహుల్, సోనియాకు తెలుసు" – కేటీఆర్ పరిగి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం (ఫిబ్రవరి 1)...

పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి – రోజా

కేంద్ర బడ్జెట్‌పై రోజా విమర్శలు – పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బడ్జెట్‌పై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు...

బుల్లెట్ గాయాలకు బ్యాండ్‌ ఎయిడ్‌ వేసినట్టుంది

బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు – "బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్" హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ 2025 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో, లోక్‌సభ ప్రతిపక్ష నేత,...

శ్రీకాకుళం ఘటనపై హోంమంత్రి మండిపాటు

శ్రీకాకుళం ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత మండిపాటు శ్రీకాకుళం ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన...

తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలో ఆకస్మిక తనిఖీలు తిరుమల: టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం తిరుమలలోని పరకామణి భవనం, లడ్డూ బూందీ పోటు, లడ్డూ విక్రయ కేంద్రం వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరకామణి...