విజయవాడ. ఫిబ్రవరి 12 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వెంకట చైతన్య శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ను మర్యాదపూ ర్వకంగా కలవడం జరిగిం ది....
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 12 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): : గురువారం రోజు మోటకొండూరు మండల కేంద్రంలో కార్మిక సంఘాల పిలుపులో భాగంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అంబేద్కర్...
విజయవాడ. ఫిబ్రవరి 12 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి జాతీ య యువజన వ్యవహారా లు,...
కాంగ్రెస్ జండాలతో నివాళి. హటాత్ మరణం కాపు కులానికి తీరని లోటు - చందు జనార్దన్. ఉండవల్లి, నేటి తెలుగు పత్రిక: వంగవీటి మోహన్ రంగా అనుచరుడు, కాంగ్రెస్ వాది.. రాధా రంగా మిత్ర...
కోదాడ, ఫిబ్రవరి 12(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, రామాపురం గ్రామానికి చెందిన ,తెలంగాణ సాయుధ పోరాట యోధులు నేలమర్రి తిరపయ్య కుమారుడు సిపిఎం సీనియర్ నాయకులు నేలమర్రి రాములు అనారోగ్యంతో...
నడిగూడెం, ఫిబ్రవరి 12(నేటి తెలుగు పత్రిక): నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో సర్వేంద్రియణం నయనం ప్రధానం అనే సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరికీ కళ్ళు ముఖ్యమని, కళ్ళు ఉంటీ అన్నీ ఉన్నట్లేనని సిరిపురం గ్రామసర్పంచ్...
కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో మీ మొదటి అడుగు" అనే థీమ్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 9 నుండి 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారాన్ని...
*✍️-ఏనుగుల వీరాంజనేయులు. సీనియర్ జర్నలిస్ట్ నేటి తెలుగు పత్రిక: యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 2026-27 బడ్జెట్ కేటాయింపులు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ...
కరీంనగర్, ఫిబ్రవరి 11,నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, మున్సిపాలిటీలకు బుధవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పలు...
విజయవాడ. ఫిబ్రవరి 11 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విద్యుత్ బస్సుల పేరుతో ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్య లను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ప్రధాన మంత్రి ఈ-బస్ పథకం...