Breaking News

విద్య, ఐక్యతకు ప్రతీక.. వెంకటరెడ్డి సేవలకు గుర్తింపు: నారా లోకేష్

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకట రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఆయన స్మృతిని స్మరించుకుంటూ పలువురు నాయకులు, సామాజికవేత్తలు...

వేసవి లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు ముమ్మరం చేయాలి.

వేసవి లో నీటి సరఫరా సమస్యల పై మునిసిపల్ నీటి సరఫరా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. పైప్ లైన్ లీకేజీ లు రిపేర్ లపై వెంటనే స్పందించాలి. 21 వ వార్డులో మిషన్ భగీరథ...

బెల్లంపల్లిలో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

బెల్లంపల్లి, మార్చి 23 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ సోమవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు బిజెపి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్...

విశాఖలో లోకేష్‌కు ఘన స్వాగతం.. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సిద్ధం

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఎయిర్‌పోర్టులో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు...

రైతు భరోసా నిధుల విడుదల.. 45 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ: రేవంత్ రెడ్డి

సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయం అందించే “రైతు భరోసా” నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన ‘ప్రజాపాలన -...

నర్మెట్ట రైతు ఉత్సవాల్లో సీఎం సందడి.. 150 స్టాళ్ల పరిశీలన: రేవంత్ రెడ్డి

సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ స్టాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మొత్తం 150 స్టాళ్లలో...

సిద్దిపేటలో భారీ ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేశారు. ప్రజా ప్రభుత్వం...

తెలంగాణ పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యుల కీలక పాత్ర: రేవంత్ రెడ్డి

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాసవీ అమ్మవారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని...

ప్రైవేట్ మోజు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే బెస్ట్: రేవంత్ రెడ్డి

సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ప్రైవేటు విద్యపై మోజు పడకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ విద్యా...

కాంగ్రెస్‌లో కొనసాగడం కష్టం.. లేఖతో సంచలనం సృష్టించిన జీవన్‌రెడ్డి

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తన రాజీనామాపై స్పష్టత ఇచ్చారు. ఈనెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.పార్టీలో కొనసాగడానికి అనుకూల పరిస్థితులు లేవని, అవమానాలను భరిస్తూ...