Breaking News

రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అభివృద్ధికి రైతుల సంక్షేమమే కీలకమని తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం మొత్తం బాగుంటుందని ఆయన స్పష్టం చేశారు.కొంతమంది కావాలనే ఆరోపణలు,...

సైబర్ మోసాలకు చెక్.. వాట్సప్ సూపర్ ఫీచర్ టెస్టింగ్‌లో

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ WhatsApp యూజర్ల భద్రత కోసం మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌తో మెసేజ్‌లు చదివిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్...

రైతు భరోసా డబ్బులు రాలేదా..? ఇలా చేస్తే వెంటనే పొందొచ్చు

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్తగా రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేసింది. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నిధులు అందజేయగా, సోమవారం నుంచి...

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఘన స్వాగతం

యాదగిరిగుట్ట : మార్చి 22 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి భువనగిరి జిల్లాకు విచ్చేసిన మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ శ్రేణులు...

సీఎం నుంచి పీఎం వరకు.. మోదీ 25 ఏళ్ల పాలనకు రికార్డు ముద్ర: నారా లోకేష్

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: భారతదేశ గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8,931 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసి, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా నిలిచి సరికొత్త జాతీయ రికార్డును...

రైతు మహోత్సవానికి తరలి వెళ్లిన అధికారులు.

నడిగూడెం ,మార్చ్ 22. (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరుకానున్న సిద్దిపేట జిల్లా నేర్మెట్లో జరుగు రైతు మహోత్సవానికి, ఆయిల్ ఫామ్ కంపెనీ శంకుస్థాపనకు సూర్యాపేట జిల్లా,...

మలాపూర్ చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 22 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో చెరువు నిండి అలుగు పోస్తుండటం తో...

వేముల మానసకు పురస్కారం

బెల్లంపల్లి, మార్చి 22 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన వేముల మానస కు శనివారం రాత్రి హైదరాబాద్ లో సినీ నటులు బాబు మోహన్ పద్మశాలి ఉగాది పురస్కారాన్ని...

మోదీ కొత్త రికార్డు.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా చరిత్ర

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: భారత రాజకీయాల్లో నరేంద్ర మోదీ మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేశారు. దేశంలో అత్యధిక కాలం పాటు ప్రభుత్వ అధినేతగా కొనసాగిన నాయకుడిగా ఆయన ఆదివారం కొత్త...

సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ టూర్.. రూ.775 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమం భాగంగా, ఈరోజు సిద్దిపేట జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.ముఖ్యంగా నంగునూరు మండలం నర్మెట్టలో...