గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్. యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు మోటకొండూర్ మండల కేంద్రంలోని చెరువుని...
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు...
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తన రాజకీయ స్టాండ్ను స్పష్టంగా వెల్లడించింది. ఎన్డీఏతో పొత్తుపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, పార్టీ...
మంగళగిరి, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు శుభవార్త అందిస్తూ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘దివ్యాంగ శక్తి’ పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని...
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఒడిశాలో బీజేపీ బలపడటానికి డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ కృషి కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆయనను ఒడిశా బీజేపీకి “భీష్మ పితామహుడు”గా అభివర్ణించారుభువనేశ్వర్లో...
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): మొక్కజొన్న రైతుల సమస్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు.చేతుల్లో...
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన మణి శర్మ తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఆసక్తికర సంఘటనలను తాజాగా పంచుకున్నారు. ముఖ్యంగా రామ్...
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది.పార్టీ ఎలాంటి...
యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మండలం గొలనుకొండ గ్రామములో ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆలేరు బీర్ల ఐలన్న గారికి రైతుల ఆనందం,...
బెల్లంపల్లి, మార్చి 18 (నేటి తెలుగు పత్రిక) : బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్కూరి రాంచందర్ ఆదేశాలతో బుధవారం మండలంలోని ఆకెనెపల్లి గ్రామంలో ముస్లిం లకు కాంగ్రెస్ నాయకులు...