మే 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. నిన్న RCBపై ఘన విజయం సాధించిన SRH, 220+ పరుగులు చేసిన అన్ని మ్యాచ్ల్లోనూ...
మే 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్లో Sunrisers Hyderabad యువ పేసర్ Sakib Hussain అరుదైన రికార్డు సృష్టించారు. ఐపీఎల్ కెరీర్లో ఆడిన తొలి 10 మ్యాచ్ల్లోనూ కనీసం ఒక్క వికెట్ తీసిన...
మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన ఘనత సాధించింది. మొత్తం 2 వేల కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా...
మే 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో విమానయాన సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు ఉండగా, మరో పది ఎయిర్పోర్టులను అభివృద్ధి చేయాలని...
మే 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల కోసం అధికార కూటమిలో తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీలో పలువురు సీనియర్ నేతలు, వ్యాపారవేత్తలు,...
మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. వంశీమోహన్ను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వివాదాస్పద మరియు ప్రభుత్వ భూములను...
మే 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్లో ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక పోరు జరగనుంది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకున్న Punjab Kingsకు ఈ...
మే 23, (నేటి తెలుగు పత్రిక): ఏపీ ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి సన్నాహాలు వేగవంతం చేసింది. జులై తొలి వారంలో ఎయిర్పోర్ట్ను ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం, జులై 5, 8 లేదా...
మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత సచివాలయం వద్ద ధర్నాకు దిగారు. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, తరుగు...
మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన మైలురాయిని అందుకుంది. యూరాలజీ విభాగం విజయవంతంగా 2 వేల కిడ్నీ మార్పిడులు...