Breaking News

దేశంలోనే తొలిసారిగ విజయవాడ-బెంగళూరు మార్గంలో ‘స్మార్ట్ బస్ ఏక్యూఐ’ సేవలు ప్రారంభం

విజయవాడ, మార్చి 14: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఆధారిత ఇంటర్‌ సిటీ బస్సు సేవలను విజయవాడ-బెంగళూరు మార్గంలో ఇంటర్‌ సిటీ స్మార్ట్‌బస్ సంస్థ...

కోమటి జయరాంను సత్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి….!

విజయవాడ. మార్చి 14 పశ్చిమ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం ను ఎమ్మెల్యే సుజనా చౌదరి సన్మానించారు. ఈ సందర్భంగా పోరంకిలో...

సంప్రదాయబద్ధంగా దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ వేడుక

హైదరాబాద్, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): నారా, నందమూరి కుటుంబాలు సంస్కృతి-సంప్రదాయాలను గౌరవించడంలో ముందుంటాయి. నారా లోకేష్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుకను కుటుంబం మధ్యలో సాధారణంగా, శాస్త్రీయంగా నిర్వహించారు.తాతల మురిపెం...

సూరంపల్లిలో రైతుతో ముఖాముఖి.. పంటల పరిస్థితి తెలుసుకున్న చంద్రబాబు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధుల విడుదల సందర్భంగా కృష్ణా జిల్లా సూరంపల్లి లో పర్యటించారు. గన్నవరం నియోజకవర్గంలోని ఈ గ్రామంలో జరిగిన...

తెలంగాణలో గృహ LPG కొరత లేదు.. కమర్షియల్ గ్యాస్‌కే సమస్య: మంత్రి ఉత్తమ్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం గృహ వినియోగానికి ఎలాంటి LPG కొరత లేదని తెలిపారు....

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ , లో వోల్టేజ్ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని బి.జీ.వినాయకుల ధర్నా

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ పిలుపు మేరకు శనివారం రోజు...

ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. ‘నిమిషం నిబంధన’ సడలింపు

అమరావతి,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలు మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం...

గ్యాస్ టెన్షన్ మధ్య డీమార్ట్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లు, రైస్ కుక్కర్లపై భారీ డిస్కౌంట్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వినియోగదారులు ప్రత్యామ్నాయ వంట పరికరాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ రిటైల్ సంస్థ DMart...

7న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్షలు: ఎండి. సలీం షరీఫ్ మండల విద్యాధికారి

కోదాడ, మార్చ్ 14. (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు హన్మకొండ నందు నాల్గోవ తరగతిలో ప్రవేశాలకు మండల స్థాయి ఎంపిక పరీక్షలు ఈనెల 17న...

యాదాద్రి జిల్లాలో గ్యాస్ కొరత లేదు ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు: జిల్లా కలెక్టర్

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): జిల్లాలో గృహ అవసరాలకు ఎల్పిజి గ్యాస్ కొరత లేదని ఎటువంటి వినియోగదారులు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని జిల్లా...