మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ ‘డైనో డీట్స్’ పేరుతో కొత్త యూట్యూబ్ చానల్ను ప్రారంభించారు. దీనికి సంబంధించిన టీజర్ను విడుదల చేయగా సోషల్...
మే 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా కరెంట్ ఛార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల...
మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఈసారి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇంధన వనరుల సంరక్షణ, భారీ ఖర్చులను తగ్గించే...
మే 17, (నేటి తెలుగు పత్రిక): అమరావతిని దేశంలో క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, స్టార్టప్లు అమరావతిని...
మే 17, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లి కేంద్రంగా సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ...
హైదరాబాద్, మే 17, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్టు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ను కేబినెట్ నుంచి వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రధాని...
మే 17, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి విడదల రజిని తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకు పాస్పోర్ట్ను పోలీసులకు సమర్పించారు. ఆదివారం నరసరావుపేట డీఎస్పీ...
మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో వితంతువులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్ 12వ తేదీ నుంచి కొత్త వితంతు పింఛన్ల మంజూరు ప్రారంభించనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం...
మే 17, (నేటి తెలుగు పత్రిక): శ్రీలీల డేటింగ్పై సోషల్ మీడియాలో మరోసారి ఊహాగానాలు జోరందుకున్నాయి. తిలక్ వర్మతో ఆమె రిలేషన్లో ఉన్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న తెలుగు...
మే 17, (నేటి తెలుగు పత్రిక): ఓటరు జాబితాల ప్రత్యేక సమీక్ష (SIR) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కో వ్యక్తికి ఒక్క...