Breaking News

మరో 100 విమానాలు కొనుగోలు చేస్తున్న ఎయిరిండియా

మరో 100 విమానాలు కొనుగోలు చేస్తున్న ఎయిరిండియా తేదీ: డిసెంబర్ 10, 2024 టాటా గ్రూప్ ఆధీనంలో ఉన్న ఎయిరిండియా, తన ఫ్లీట్ విస్తరణలో మరో కీలక ముందడుగు వేసింది. యూరప్‌కు చెందిన ప్రముఖ...

మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ కన్నుమూత

బ్రేకింగ్: మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ కన్నుమూత తేదీ: డిసెంబర్ 10, 2024 కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మరియు కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం. కృష్ణ (90) ఈరోజు తెల్లవారుజామున బెంగళూరులోని తన నివాసంలో...

ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం ఫోకస్!

ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం ఫోకస్! అక్రమాలకు చెక్ పెడతూనే "ఇందిరమ్మ ఇండ్ల" యాప్ సదుపాయం హైదరాబాద్:ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో పారదర్శకతను పెంచేందుకు, ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను పరిచయం చేసింది. ఈ యాప్ ద్వారా...

తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం..

తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన: సీఎం.. తెలంగాణ: హైదరాబాద్ లోని సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇటీవల విడుదల చేసిన ఫొటో తరహాలోనే కొత్త...

ఆర్‌బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం

ఆర్‌బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం హైదరాబాద్: డిసెంబర్ 09 ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ స్థానంలో నూతన గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారికంగా...

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి బెదిరిపు కాల్స్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి బెదిరిపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. ఆయనను చంపేస్తామని హెచ్చరిస్తూ ఒక అగంతకుడు ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం. అభ్యంతరకర భాషతో హెచ్చరికలతో కూడిన సందేశాలను కూడా పంపించినట్లు...

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం చేస్తే చరిత్ర క్షమించదు

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలు చేసే వారిని చరిత్ర క్షమించదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహం పై చర్చ జరిగిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

అరెస్టులను మేము ఖండిస్తున్నాం.

శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకుని అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. “అరెస్టులను మేము ఖండిస్తున్నాం. ఆదానీని దొంగ, అవినీతిపరుడు అని రాహుల్ గాంధీ తిడితే, ఇక్కడ...

టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి గోపిమూర్తి విజయం

ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి గోపిమూర్తి విజయం ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పదవికి పిడిఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆయన...

గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల

గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల రాష్ట్రంలో ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా, గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన...