Breaking News

ఇంటింటికీ వంట గ్యాస్

మంగళగిరిలో ఇంటింటికీ వంట గ్యాస్ అందించేందుకు మంత్రి నారా లోకేశ్ నగరపాలక సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (MTM)లో పైపులైన్ ద్వారా వంట గ్యాస్ పంపిణీకి అనుమతి ఇవ్వాలని చెప్పారు....

ఆధార్ అప్డేట్ ఉచిత గడువు

ఆధార్ అప్డేట్ ఉచిత గడువు: ఆరు రోజులు మాత్రమే ఆధార్ కార్డు అప్డేట్ కోసం 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) తరచుగా గడువును పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి...

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం

హైవే పక్కన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం న్యూఢిల్లీ:జాతీయ రహదారుల పక్కనే ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)...

వాసిరెడ్డి పద్మకు ప్రత్యేక ప్రాధాన్యత

చంద్రబాబు సన్నాహకాల్లో వాసిరెడ్డి పద్మకు ప్రత్యేక ప్రాధాన్యత అమరావతి:ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ త్వరలో తెలుగుదేశం పార్టీలో (టీడీపీ) చేరనున్నారు. 11 లేదా 12వ తేదీకి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది....

టీషర్ట్లు వేసుకుని ఆ చిల్లర ఏంటి?

సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పని కేసీఆర్: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్: డిసెంబర్ 09కాంగ్రెస్ నేత మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కనీసం...

సభ ముందుకు 5 బిల్లులు, 2 నివేదికలు

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - సభ ముందుకు 5 బిల్లులు, 2 నివేదికలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతున్నాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు...

అసెంబ్లీ గేటు వద్ద బిఆర్ఎస్ నాయకుల ఆందోళన

అసెంబ్లీ గేటు వద్ద బిఆర్ఎస్ నాయకుల ఆందోళన హైదరాబాద్:డిసెంబర్ 09తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందే రగడ రాజుకుంది,అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. అదానీ రేవంత్ భాయ్ భాయ్...

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - సభ ముందుకు 5 బిల్లులు, 2 నివేదికలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతున్నాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు...

విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన నంద్యాల జిల్లా: డిసెంబర్ 09 నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు బైరెడ్డి నగర్లో దారుణమైన సంఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై ప్రేమ ఒప్పుకోలేదనే కారణంతో ఓ...

నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీల నీరు

నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీల నీరు నాగార్జునసాగర్ డ్యామ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు 12 టీఎంసీల నీరు విడుదల చేయనున్నది. ఏపీ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB)ను 15.86 టీఎంసీల నీటిని...