Breaking News

శభాష్ పద్మక్క! అమ్మ పద్మమ్మ కు సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ సభలో కితాబ్ !

నేటి తెలుగు పత్రిక: కోదాడ గడ్డ ,పద్మక్క అడ్డ నిరూపణ! కోదాడ పిబ్రవరి 14 తెలంగాణ రాష్ట్రంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో కోదాడలో మూడు...

ముగిసిన భాగవత సప్తాహం.

పులివెందుల ఫిబ్రవరి 14 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా లింగాల మండలం దిగవపల్లి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వారం రోజులు పాటు నిర్వహించిన భాగవత సప్తాహం శనివారం...

టీడీపీ నూతన అధ్యక్షు రాలుగాఎన్నికైన అను రాధ మర్యాదపూర్వకం గా కలిసిన పోలిట్‌ బ్యూ రో సభ్యుడు.

విజయవాడ. ఫిబ్రవరి 14 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షు రాలిగా బాధ్యతలు స్వీక రించిన గద్దె అనురాధను మర్యాదపూర్వకంగా కలిసిన అశోక్‌నగర్‌లోని ఆమె నివాసంలో...

రాయచోటి మున్సిపాలిటీ త్రాగునీటి కోసం రూ.150 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన.

విజయవాడ. ఫిబ్రవరి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాయచోటి మున్సిపాలిటీకి రెండో వెలుగులు లైన్ విడత త్రాగునీటి సరఫరా కోసం రూ.150 కోట్ల కేటాయింపులు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి...

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలేరు మాజీ శాసన సభ్యురాలు మాజీ ప్రభుత్వవిప్ శ్రీమతి శ్రీ గొంగిడి సునీత...

మహాశివ రాత్రి శీర్షిక

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మునిజనంబులు, దేవగణంబులుపొగడగ ఒంటికి తోలుచుట్టి నుదుట విభూతి ధరించి నిరాడంబరంగా నిష్కల్మషంగా బతకడం లో అర్ధం,పరామార్ధముందని...

రహదారులపై చిరు వ్యాపారలకు సూచనలు చేసిన ఖాకీ లు..!

విజయవాడ. సెంట్రల్ ఫిబ్రవరి 14 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డు శారద కాలేజ్ జంక్షన్ నుండి ఐరాక్స్ థియేటర్ వరకు రహదారులపై కొంత మంది వ్యాపారస్తులు రోడ్ల...

ఫలించిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య వ్యూహం

*యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో వస్తున్నావా. *తొలిసారి వికసి బీజేపీ కమలం, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో ఊహించినట్లుగానే...

కరీంనగర్ కార్పొరేషన్ లో వికసించిన కమలం.

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : నగరపాలక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అత్యధిక స్థానాలు సాధించి కార్పొరేషన్ నిక్ కైవసం చేసుకుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాలు సఫలం అయ్యాయి. 66 స్థానాలకు...

చిన వెంకన్న దేవాలయంలో నిబంధనల ప్రకారమే నెయ్యి వాడకం: చైర్మన్ ఎస్ వి సుధాకర్ రావు స్పష్టం

మైలవరం, ఫిబ్రవరి 13: (తెలుగుపత్రిక): ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిబంధనల ప్రకారమే నెయ్యి వాడకం చేసినట్లు ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (చిన వెంకన్న)వారి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త,...