Breaking News

“కాలమే సమాధానం చెబుతుంది” – రజనీకాంత్ స్పందన

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): “కాలమే సమాధానం చెబుతుంది” అంటూ ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ స్పందించారు. టీవీకే పార్టీ నేత ఆధవ్ అర్జున్ చేసిన ఆరోపణలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఆదవ్...

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం… ఏపీఈడీబీ కార్యాలయం ప్రారంభించిన లోకేశ్

మంగళగిరి, మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉండాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి సమీపంలోని...

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి లోకేశ్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వానికి...

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్తాం: శ్రీధర్ బాబు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లడంపై ఎలాంటి విమర్శలు సమంజసం కాదని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తమ పార్టీ జాతీయ పార్టీగా ఉండటంతో,...

కాబూల్ దాడులపై భారత్ ఫైర్… “పిరికిపంద చర్య” అంటూ ఖండన

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ వేదికపై మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ కాబూల్‌లో జరిపిన వైమానిక దాడులపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. కాబూల్ లోని ఓ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని జరిగిన...

మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం ఫోకస్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ముస్లిం మైనారిటీల పట్ల ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇమామ్‌లు, మౌజన్‌ల గౌరవ వేతనాల కోసం రూ.45...

రెండున్నరేళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె. టి. రామారావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ల పాలన పూర్తిగా వైఫల్యంగా మారిందని ఆరోపించారు.“ఎగ్గొట్టు.. చెడగొట్టు.. కూలగొట్టు”...

ముస్లిం మైనార్టీలకు బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోపాను పంపిణీ చేసిన “ఖప్రాయపల్లి” కాంగ్రెస్ పార్టీ నాయకులు

యాదగిరిగుట్ట : మార్చి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూర్ (ఏం). "ఖప్రాయ పల్లి" గ్రామంలో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు...

మొయినాబాద్ డ్రగ్స్ కేసు… సిట్ ఏర్పాటు, దర్యాప్తు వేగం

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు యోగేష్...

చంద్రవెల్లిలో పిచ్చికుక్కల స్వైర విహారం

గ్రామస్తులపై విచక్షణారహితంగా దాడి, బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు బెల్లంపల్లి, మార్చి 17 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో కొంతకాలంగా పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలో ఇప్పటికే...