మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి టి. హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. హ్యామ్ (HAM) రోడ్ల పేరుతో సుమారు రూ.18 వేల కోట్ల...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు మైనారిటీల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని...
బెల్లంపల్లి, మార్చి 17 : (నేటి తెలుగు పత్రిక): రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అఫ్జల్ పలువురికి దుస్తులను పంపిణీ...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఆయన చిన్నాన్న, నిర్మాత ఆదిశేషగిరి రావు తనయుడు బాబీ ఘట్టమనేని కవల పిల్లల మొదటి పుట్టిన...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): న్యూఢిల్లీలోని ఆర్. కె. పురం లో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ అజయ్ మాలిక్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జార్ఖండ్లో జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో ఐఈడీ...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): టీమ్ ఇండియా ఆల్రౌండర్ తిలక్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ 2026...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత ఒకటిన్నర రోజుల్లోనే సిలిండర్ను ఇంటి వద్దకు డెలివరీ చేయాలని ఆయన...
తిరుపతి, మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) శుభవార్త తెలిపింది. జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూ మరోసారి రాజకీయ వేడి పెరిగింది. ఈ సందర్భంగా వై. ఎస్. అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, సునీత రెడ్డి...
యాదగిరిగుట్ట : మార్చి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారిని తన ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసిన బొమ్మలరామారం సర్పంచ్...