Breaking News

హైడ్రా కూల్చివేతలు..రాష్ట్రపతి చేరిన అంశం

తెలంగాణ హైడ్రా బుల్డోజర్ కూల్చివేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చేరిన అంశం తెలంగాణలో హైడ్రా బుల్డోజర్ కూల్చివేతల అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృత నేత బక్క...

ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల : కవిత

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి: కవిత హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్...

విజయవాడ కనకదుర్గమ్మకు దర్శించుకున్న డీకే అరుణ

విజయవాడ కనకదుర్గమ్మకు దర్శించుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విజయవాడ: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కుటుంబసమేతంగా దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా...

అవయవాలపై వ్యాపారం చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు

అవయవదానం పై అవగాహన కార్యక్రమం – ఏపీ మంత్రి సత్యకుమార్ పిలుపు గుంటూరు: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అవయవదానం పై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు....

కర్ణాటకలో ఉచిత బస్సు పథకం పై అధ్యయనం

ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం కర్ణాటకలో ఉచిత బస్సు పథకం పై అధ్యయనం హైదరాబాద్: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తున్నది. ఈ భాగంగా,...

రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?

"రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?" : కేటీఆర్ హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రైతు భరోసా గురించి మాట్లాడుతూ, "రైతులు అడుక్కోవాలా?" అని ప్రశ్నించారు. తాజాగా తెలంగాణ భవన్ లో...

హామీలను నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం

"హామీలను నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం" : అచ్చెన్నాయుడు విజయవాడ: కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennaidu) తెలిపారు. "తాము అధికారంలోకి...

అవాస్తవం అని తేల్చితే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా…

కవిత బీసీల హక్కులపై స్పందిస్తూ: కాంగ్రెస్, బీజేపీ పై విమర్శలు హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈరోజు ఇందిరాపార్క్ లో నిర్వహించిన బీసీ మహాసభ (Indira Park BC Maha Sabha) కార్యక్రమంలో...

బుడమేరు వరద నియంత్రణ: మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

|| Budameru Flood Control: Review by Minister Nimmala Ramanaidu || హైదరాబాద్: బుడమేరు వరద నియంత్రణపై మంత్రి నిమ్మల రామానాయుడు మరియు మంత్రి నారాయణ స‌హా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు....

ఉచిత బస్సు పథకం అమలుకు కర్ణాటకలో పర్యటన..

ఉచిత బస్సు పథకం అమలుకు కర్ణాటకలో పర్యటన హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు సేవలు అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ నేతృత్వంలో...