Breaking News

పామర్రు లో ఘనంగా కాన్షీరామ్ జయంతి వేడుకలు

పామర్రు, మార్చి 15(నేటి తెలుగు పత్రిక ): బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్షీరామ్ 92వ జయంతిని పామర్రులో అడ్వకేట్ పులి శ్రీనివాసరావు కార్యాలయం నందు కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా...

గ్యాస్ ధరలపై ఊరట.. పారిశ్రామిక వినియోగదారులకు భారీగా తగ్గించిన అదానీ టోటల్ గ్యాస్

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): పారిశ్రామిక రంగానికి ఊరటనిస్తూ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక వినియోగదారులకు సరఫరా చేసే అదనపు సహజ వాయువు ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు...

తుర్కపల్లిలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పట్టణ కేంద్రంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎక్కడ ఎప్పుడు పోలింగ్?

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా భారీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రాల...

ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎక్కడ ఎప్పుడు పోలింగ్?

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల తేదీలను వెల్లడించింది....

వివిధ వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్

యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు ఆత్మకూరు మండలం పల్లెపాడు గ్రామం మాజీ సర్పంచ్ కూతురు వివాహ కార్యక్రమం, ఆత్మకూరు బి ఆర్ఎస్...

అసెంబ్లీలో నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర బడ్జెట్500 కోట్లు కేటాయించాలి

నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం. యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మకూరు...

పీ4తో పేద‌రికం నుంచి పురోగ‌తి వైపు

జిల్లాలో విజ‌య‌వంతంగా పీ4 కార్య‌క్ర‌మం అమ‌లు రెడ్ క్రాస్ జిల్లా శాఖ భాగ‌స్వామ్యం భేష్‌ ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): జిల్లాలో పీ4 కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా...

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి నిధులు జమ

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేస్తూ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది....

రంజన్ సందర్భంగా బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు సాయిగూడెం లో రంజాన్ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మరియు బీర్ల...