Breaking News

‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు పడలేదా..? మార్చి 31లోగా ఈ పనులు చేస్తే అకౌంట్‌లోకి వస్తాయి

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ – ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు ఇటీవల విడుదలయ్యాయి. ఈ పథకం కింద రైతుల...

కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్.. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని సవాల్

హైదరాబాద్‌, మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): కేటీఆర్‌ పై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అంశంపై మాట్లాడుతున్న కేటీఆర్‌కు నిజంగా ధైర్యం ఉంటే డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని టీపీసీసీ...

ఆటో డ్రైవర్లకు శుభవార్త.. ఎలక్ట్రిక్ కిట్లపై 100% సబ్సిడీ.. రూ.200 కోట్లు కేటాయింపు

మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఎలక్ట్రిక్ కిట్లపై 100 శాతం సబ్సిడీ ఇవ్వాలని...

ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ కుదరట్లేదా..? ఈ హెల్ప్‌లైన్ నెంబర్లతో సులువుగా సిలిండర్ బుక్ చేసుకోండి

మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): గ్యాస్ బుకింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆన్‌లైన్ యాప్స్ లేదా వెబ్‌సైట్లు పనిచేయకపోయినా టోల్ ఫ్రీ నెంబర్లు, ఐవీఆర్‌ఎస్,...

జమ్మూలో ఉగ్రవాదుల చొరబాటు భగ్నం.. ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది హతం

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): జమ్మూ కాశ్మీర్ లో భారత భద్రతా దళాలు మరోసారి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. బారాముల్లా జిల్లా లోని ఉరి సెక్టార్ లో చొరబాటుకు ప్రయత్నించిన ఓ పాకిస్తాన్...

పోలీస్ అధికారినే మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.95 వేల దోపిడీ

మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు, పోలీసు అధికారులనూ వదలడం లేదు. తాజాగా జగిత్యాల్ జిల్లాలో ఓ పోలీస్ అధికారినే టార్గెట్...

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. రూ.120 కోట్లతో కొత్త అన్నప్రసాద కేంద్రం

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): తిరుమలలో శ్రీవారి భక్తులకు మరో శుభవార్త అందింది. భక్తులకు మరింత సౌకర్యంగా అన్నదానం అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కొత్త అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది....

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీకి పాజిటివ్

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా...

ఇవాళ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈసీ కీలక ప్రకటనకు సిద్ధం

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ విడుదల చేయనున్నట్లు Election Commission of India వర్గాలు తెలిపాయి. నాలుగు...

వరల్డ్‌కప్ బహిష్కరణ డ్రామాపై జై షా ఫైర్.. ‘ఐసీసీ కంటే ఏ జట్టూ పెద్దది కాదు’

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): టీ20 ప్రపంచకప్ 2026 ముందు నెలకొన్న బహిష్కరణ వివాదంపై జై షా ఘాటుగా స్పందించారు. క్రికెట్ ప్రపంచంలో ఏ జట్టు అయినా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కంటే...