తెలంగాణ జాగృతిలో రంజిత్ చేరిక.. ఏప్రిల్ 25తో కొత్త రాజకీయాలకు నాంది: కవిత
ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. కల్వకుంట్ల కవిత...
