మాజీ కౌన్సిలర్ టిడిపి నాయకులు రంగిశెట్టి నరేంద్ర (బాబి) ఉచిత విద్యుత్ పథకానికి జీఓ జారీ పట్ల హర్షం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం. మంగళగిరి ఏప్రిల్...
సిఎం చంద్రబాబు కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. అమరావతి రైతుల తరఫున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. విశాఖపట్నం, ఏప్రిల్ 1(నేటి తెలుగు పత్రిక): అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర...
విజయవాడ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై కాంగ్రెస్ పార్టీ గళం వినిపించిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్లో ఈ విషయాలను...
విజయవాడ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరోగ్యశ్రీ పథకానికి సరైన నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం...
ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఎన్నికల సమయంలో...
ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం చారిత్రాత్మక ఘట్టమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “నా...
ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. లోక్సభలో జరిగిన చర్చను తాను టీవీలో పూర్తిగా వీక్షించానని,...
ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “మన బడి పిలుస్తోంది” కార్యక్రమం మంచి స్పందన పొందుతోంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను నిలబెట్టాలనే...
ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని బాధ్యతగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు పెద్ద ఊరటనిచ్చింది. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తూ...
ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇంధన ధరలు పెంచే ఉద్దేశం ప్రస్తుతం లేదని...