Breaking News

ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఎన్నికల సమయంలో...

“నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” చారిత్రాత్మక రోజు – లోకేష్

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం చారిత్రాత్మక ఘట్టమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “నా...

దేశవ్యాప్తంగా అమరావతికి మద్దతు.. ప్రజల ఆకాంక్ష నెరవేరుతోంది – లోకేష్

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. లోక్‌సభలో జరిగిన చర్చను తాను టీవీలో పూర్తిగా వీక్షించానని,...

రాష్ట్రవ్యాప్తంగా “మన బడి” ప్రచారానికి మంచి స్పందన

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “మన బడి పిలుస్తోంది” కార్యక్రమం మంచి స్పందన పొందుతోంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను నిలబెట్టాలనే...

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ పథకం అమలు ప్రారంభం

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని బాధ్యతగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు పెద్ద ఊరటనిచ్చింది. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తూ...

పెట్రోల్, డీజిల్ ధరలపై క్లారిటీ.. పెంపు లేదని కేంద్రం స్పష్టం

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇంధన ధరలు పెంచే ఉద్దేశం ప్రస్తుతం లేదని...

రేషన్ కార్డులపై కత్తి.. తెలంగాణలో 1.40 లక్షల కార్డులు రద్దు

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత లేకుండా రేషన్ పొందుతున్న వారిపై చర్యలు తీసుకుంటూ, తెలంగాణలో సుమారు 1.40 లక్షల రేషన్...

సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలి.మహిళా రైతులు పోరాడి హక్కులను సాధించుకోవాలి.ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ కేంద్రకమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి.రామన్నపేటలో మహిళా రైతు రాష్ట్ర సదస్సు. నల్గొండ, ఏప్రిల్ 1,నేటి తెలుగు పత్రిక:...

రైతులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 15 నుంచి రైతు భరోసా నిధుల జమ

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌లు పొందిన రైతులకు కూడా నిధులు జమ చేయాలని నిర్ణయించింది.ఈ...

సీఎం చంద్రబాబు: అవినీతి తగ్గించాలంటే టెన్షన్ నియంత్రించాలి, ప్రజలకు జాగ్రత్త ఆహ్వానం

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు, నేరాల ఘోర సీరిసియల్‌లు, వార్తలను చూసి కొంతమంది కంట్రోల్ కోల్పోతున్నారు. “నిన్న మా ఎమ్మెల్యే వేరే ఆఫీసుపై పడ్డారు. అధికారులు,...