మత్స్యకారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో రూ.20 వేల ఆర్థిక సాయం
ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, చేపల వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే...
