హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్ల వరకు కఠిన ఆదేశాలు యూనిఫామ్, అవినీతి రెండూ కలిసి ఉండలేవు హైదరాబాద్ ,ఏప్రిల్ 11(నేటి తెలుగు పత్రిక): ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మనసులో అవినీతి ఆలోచనకు చోటు ఉండకూడదు....
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పల్నాడు జిల్లాలో ఒక పోలీసు ఏఎస్సైపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలు వెలుగులోకి...
విజయవాడ. ఏప్రిల్ 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ మూఢన మ్మకాలు, వివక్షపై పోరాడి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని విజయవాడ పార్లమెంటు...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రత్యర్థి పార్టీలపై తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మేడారం ఘటనను...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: జగిత్యాలలో ఈ నెల 20న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ సభను విజయవంతం చేయాలని నాయకత్వం...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరం గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు కీలక కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
గుడ్లవల్లేరు, ఏప్రిల్ 11 ( నేటి తెలుగు పత్రిక ): జనాభా గణనలోకి ప్రజలు భాగ స్వామ్యులు కావాలని, మీ ఇళ్ల వివరాలను సక్రమంగా ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని గుడ్లవ ల్లేరు జనగణన...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ఎన్సీపీ నేత, మంత్రి ఛగన్ భుజ్బల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ప్రమాదం తృటిలో తప్పింది. ముంబై నుంచి పూణేకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.నిర్దేశిత హెలిప్యాడ్పై దిగాల్సిన...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో పార్టీ కార్యకలాపాలకు ఊపునిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్కు విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కల్వకుంట్ల కవిత ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కవిత...