ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు
ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఎన్నికల సమయంలో...
