Breaking News

ఆర్‌బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం

ఆర్‌బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం హైదరాబాద్: డిసెంబర్ 09 ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ స్థానంలో నూతన గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారికంగా...

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి బెదిరిపు కాల్స్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి బెదిరిపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. ఆయనను చంపేస్తామని హెచ్చరిస్తూ ఒక అగంతకుడు ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం. అభ్యంతరకర భాషతో హెచ్చరికలతో కూడిన సందేశాలను కూడా పంపించినట్లు...

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం చేస్తే చరిత్ర క్షమించదు

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలు చేసే వారిని చరిత్ర క్షమించదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహం పై చర్చ జరిగిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

అరెస్టులను మేము ఖండిస్తున్నాం.

శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకుని అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. “అరెస్టులను మేము ఖండిస్తున్నాం. ఆదానీని దొంగ, అవినీతిపరుడు అని రాహుల్ గాంధీ తిడితే, ఇక్కడ...

టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి గోపిమూర్తి విజయం

ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి గోపిమూర్తి విజయం ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పదవికి పిడిఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆయన...

గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల

గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల రాష్ట్రంలో ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా, గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన...

ఇంటింటికీ వంట గ్యాస్

మంగళగిరిలో ఇంటింటికీ వంట గ్యాస్ అందించేందుకు మంత్రి నారా లోకేశ్ నగరపాలక సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (MTM)లో పైపులైన్ ద్వారా వంట గ్యాస్ పంపిణీకి అనుమతి ఇవ్వాలని చెప్పారు....

ఆధార్ అప్డేట్ ఉచిత గడువు

ఆధార్ అప్డేట్ ఉచిత గడువు: ఆరు రోజులు మాత్రమే ఆధార్ కార్డు అప్డేట్ కోసం 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) తరచుగా గడువును పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి...

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం

హైవే పక్కన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం న్యూఢిల్లీ:జాతీయ రహదారుల పక్కనే ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)...

వాసిరెడ్డి పద్మకు ప్రత్యేక ప్రాధాన్యత

చంద్రబాబు సన్నాహకాల్లో వాసిరెడ్డి పద్మకు ప్రత్యేక ప్రాధాన్యత అమరావతి:ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ త్వరలో తెలుగుదేశం పార్టీలో (టీడీపీ) చేరనున్నారు. 11 లేదా 12వ తేదీకి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది....