లోక్సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన.. 6 కొత్త రైల్వే లైన్లు నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఆరు కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా...
పులివెందుల ఫిబ్రవరి 4 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లి గ్రామంలో బుధవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అరటి సాగులో ఆధునిక సాంకేతికతలపై ఉద్యాన శాఖ అధికారులు అవగాహన...
పులివెందుల ఫిబ్రవరి 4 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పొగాకు, ప్లాస్టిక్ రహిత ఆహారాలతో కాన్సర్ నియంత్రణ సాధ్యం అని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రముఖ సర్జన్ వైద్యులు డాక్టర్ సుకన్య పేర్కొన్నారు....
అనంతపురం నేటి తెలుగు పత్రిక: అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో బుధవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో సిటాడెల్ గోదావరి లెజెండ్స్ ఎఫ్సీ ఏపీ సూపర్ కప్ ఫుట్బాల్–2026ను సొంతం చేసుకుంది. అదనపు సమయం తర్వాత జరిగిన...
కరీంనగర్ నేటి తెలుగు పత్రిక: సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.భగత్ నగర్ లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి...
నేటి తెలుగు పత్రిక: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని హైదరాబాద్ మీర్ పేట లో సమాచార కమిషనర్ దేశాల భూపాల్ తో పాటు సమాచార హక్కు చట్టం సాధన...
యాదగిరిగుట్ట టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు నరసింహ గౌడ్. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్టలో 12 వార్డులో ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జిల్లా...
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గంలోని కైలాస పురం కాచారం గ్రామం లో శ్రీ రేణుక వాసవి బసవలింగేశ్వర దేవాలయం...
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): చిన్నకందుకూర్ గ్రామం లో పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర అబ్బయ్య అకాల మరణానికి చింతిస్తూ మండల బి.ఆర్.ఎస్ సెక్రటరీ జనరల్ భీమగాని...