Breaking News

చత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్

చత్తీస్ గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లా...

ఆప్‌-కాంగ్రెస్ పొత్తుపై కేజ్రీవాల్‌ క్లారిటీ

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ఆప్‌-కాంగ్రెస్ పొత్తుపై కేజ్రీవాల్‌ క్లారిటీ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు అయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), కాంగ్రెస్‌...

ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన

సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన హైదరాబాద్: డిసెంబర్ 11సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్, కుమ్మరిగూడలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు అక్టోబర్ 13న రాత్రి పూర్తిగా ధ్వంసం చేశారు....

ఎంతకాలం ఉచిత పథకాలు? ఉపాధి కల్పించండి

ఎంతకాలం ఉచిత పథకాలు? ఉపాధి కల్పించండి: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ:ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 81 కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్ అందజేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, "ఎంతకాలం ఉచితంగా...

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల వినూత్న నిరసన

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల వినూత్న నిరసన న్యూ ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో, ఆయనపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ...

టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుందని వైద్యుల హెచ్చరిక

టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుందని వైద్యుల హెచ్చరిక ఒక గంటసేపు టీవీ చూడటం వలన 22 నిమిషాల జీవనకాలం తగ్గిపోతుందని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు. ఓ అధ్యయనం...

శక్తికాంత దాస్ RBI గవర్నర్ పదవిని వీడుతున్నారు.

RBI గవర్నర్ శక్తికాంత దాస్ పదవి నుంచి వైదొస్తున్నారు శక్తికాంత దాస్ నేడు RBI గవర్నర్ పదవిని వీడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా, తనకు అవకాశమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఆర్థిక మంత్రి...

రామ్‌గోపాల్‌ వర్మకు హైకోర్టులో ఊరట

రామ్‌గోపాల్‌ వర్మకు హైకోర్టులో ఊరటమూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు హైకోర్టు ఊరట అందించింది. సోషల్‌ మీడియా పోస్టులతో సంబంధించి నమోదైన మూడు కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్‌...

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుదల

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుదల హైదరాబాద్, డిసెంబర్ 10:హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ.750...

జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

పార్లమెంట్‌లో నేడు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం "ఒక దేశం, ఒకే ఎన్నిక" అనే ఆలోచనకు మరింత ఊతమిచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో...