తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో చేరారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులతో కీలక భేటీలను నిర్వహించనున్నారు. నేడు, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు కీలక హామీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారపరంగా దూకుడు పెంచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు హామీలు...
జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' పేరుతో కేంద్రం తీసుకువచ్చిన ఈ...
గోవాలో చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్న కీర్తి సురేష్ గోవా:టాలీవుడ్ ప్రముఖ నటి కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అందమైన బీచ్ నేపథ్యంతో సన్నిహితులు,...
రూమర్స్పై ఘాటుగా స్పందించిన సాయిపల్లవి: చట్టపరమైన చర్యల హెచ్చరిక సినీ నటి సాయిపల్లవి తనపై వస్తున్న నిరాధారమైన రూమర్లకు ఘాటుగా స్పందించారు. నిరాధారమైన కథనాలు, తప్పుడు ప్రచారాలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె...
న్యూడిల్లీ: రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి పేరు? హైదరాబాద్, డిసెంబర్ 12:రాష్ట్రపతి కోటాలో ప్రస్తుతం 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జూలై 14న ఖాళీ అయిన ఈ స్థానాలను జనవరి 14లోపు పూరించాల్సి ఉందని...
కేంద్ర మంత్రివర్గ సమావేశం నేడు: తెరపైకి జమిలి ఎన్నికల బిల్లు న్యూ ఢిల్లీ:నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించి కీలక చర్చలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర...
జమిలి ఎన్నికలతో సమూల మార్పులు: రాంనాథ్ కోవింద్ వ్యాఖ్యలు జమిలి ఎన్నికలు దేశంలో సమూల మార్పులకు దారితీస్తాయని కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్ మరియు భారత మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. జమిలి...
తెలంగాణలో 70 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలంగాణలో 70 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. లోక్సభలో ఓ ప్రశ్నకు...
చత్తీస్ గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో మావోయిస్టు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లా...