Breaking News

Power Industries lands are a withdrawn government

పవర్ ఇండస్ట్రీస్ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూములు వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కు కేటాయించిన అసైన్డ్ భూములను వెనక్కి స్వాధీనం చేసుకుంది. ఈ చర్య మాచవరం మండలం పరిధిలోని భూములకు సంబంధించినది.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

మేఘవరం గ్రామంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 3.89 ఎకరాలు కలిపి మొత్తం 17.69 ఎకరాల భూమిని తహసీల్దార్ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసైన్డ్ భూముల వినియోగ నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి కారణాలున్నట్లు సమాచారం. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఇలాంటి నిర్ణయాలు భూవినియోగం, నిబంధనల పరిరక్షణకు దోహదం చేస్తాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *