Breaking News

బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన బిక్షమయ్యగౌడ్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణంలో ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం రోజు గడప గడపకు తిరిగి బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ ను కారు...

కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి,అభ్యర్థులను గెలిపిస్తుంది: పద్మావతి రెడ్డి

కోదాడ , ఫిబ్రవరి6 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయని కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె కోదాడ...

మున్సిపల్ ప్రచారంలో క్రేజీ మూమెంట్..!

లాండ్రీ షాపులోకి వెళ్లి బట్టలు ఇస్త్రీ చేసిన మంత్రి.. ఎవరో తెలుసా..? నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం రోజురోజుకూ హీటెక్కుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో నేతలు...

ఆలేరు మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు, మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ బంట్రు శోభారాణి...

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు

నడిగూడెం ,ఫిబ్రవరి 6(నేటి తెలుగు పత్రిక): వేసవి కాలంలో గ్రామాలలో నీటి ఎద్దడి రాకుండా మండలంలోని అన్ని గ్రామాల్లో విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీలు ఏర్పాటు చేసి ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ...

యాదగిరిగుట్టలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

ఇంటింటి ప్రచారంలో ఒకటవ వార్డు గౌలికర్ అరుణ రాజేష్. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటవ వార్డు కాంగ్రెస్...

బీజేపీ ఫై వైసీపీ ఆరోపణలు అర్ద రహితం

పులివెందుల ఫిబ్రవరి 6 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తిరుమల లడ్డు విషయం లో కృతిమ నెయ్యి వాడకం ఫై కేంద్ర ప్రభుత్వం సూచనలు మేరకు నిబంధనలు మార్చామని వైసీపీ నేతలు చెప్పడం దారుణమైన...

నిమ్మసోడా తాగాడు.. మాటలకే కాదు మనసుకూ విలువ ఇచ్చాడు!

మహిళ అడిగిన సాయానికి క్షణాల్లో స్పందించిన జగ్గారెడ్డి. నేటి తెలుగు పత్రిక: సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

అప్రమత్తం లేకపోతే ప్రమాదమే..! ఆకలితో ఉన్న పులి సంచారం.. హై అలర్ట్‌లో గ్రామాలు

డ్రోన్లు, 4G కెమెరాలు, రెస్క్యూ టీమ్‌లతో అటవీ శాఖ కట్టుదిట్టమైన చర్యలు. నేటి తెలుగు పత్రిక: రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా సంచరిస్తున్న పెద్ద పులి ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టిస్తోంది....

తెలంగాణ మున్సిపల్ పోరులో జనసేన హీట్..!

పవన్ ఎంట్రీతో రాజకీయ సమీకరణలు మారనున్నాయా..? నేటి తెలుగు పత్రిక: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ పోరులోకి జనసేన పార్టీ అడుగుపెట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ...