Breaking News

మేమున్నామంటూ నిస్సాహయులగుండెనిండా ధైర్యాన్నినింపుతున్న టిడిపి పెద్దలు

విస్సన్నపేట ఏప్రిల్ 10 (నేటి తెలుగు పత్రిక ): ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నిస్సాహయుల కుటుంబాలకు ఆర్థికచేయుత అందించిన టిడిపి పెద్దలు వారిని పరామర్శించి గుండె నిండా ధైర్యాన్ని నింపుతున్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా...

ప్రేమ పేరుతో మోసం.. హైదరాబాద్‌లో యువతులను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు అన్నదమ్ములు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో మరో సంచలన ఘటన బయటపడింది. ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తూ, వారిపై ఒత్తిడి తీసుకొస్తున్న ఇద్దరు అన్నదమ్ముల వ్యవహారం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఈ...

తెలంగాణలో భారీ లొంగుబాటు.. 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సమర్పణ

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద దెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ సంఘటనతో భద్రతా...

అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారికి సహాయం చేయండి: బాలకృష్ణ పిలుపు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సమాజం ముందుకు రావాలంటూ హృదయాన్ని కదిలించే విజ్ఞప్తి వెలువడింది. అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతానికి చెందిన కేయాన్స్...

ఎర్రవెల్లిలో కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి.. భావోద్వేగ వ్యాఖ్యలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.జీవన్...

టీపీసీసీ చీఫ్‌ను కలిసిన దివ్యవాణి.. ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డులకు ప్రశంసలు

హైదరాబాద్, ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి దివ్యవాణి చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు...

వైద్య ఆరోగ్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.

కోదాడ, ఏప్రిల్ 10(నేటి తెలుగు పత్రిక): మండల పరిధిలోని నర్సింహా పురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజులపాటు జరిగే కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలన_ ప్రగతి...

వెలగపూడిలో ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక చర్చలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో...

కేబినెట్‌లో సీఎం అసంతృప్తి.. అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలనా వ్యవస్థలు సులభంగా ఉండాల్సింది పోయి మరింత క్లిష్టంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు....

జీహెచ్ఎంసీపై కవిత ఘాటు విమర్శలు.. అవినీతి ఆరోపణలు వెల్లువ

హైదరాబాద్, ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగర పాలనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ వ్యవహారాలు పూర్తిగా అవ్యవస్థకు గురయ్యాయని, నగరంలో అభివృద్ధి...