Breaking News

గ్రామసభలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం

గ్రామసభలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం: "ఇదెక్కడి న్యాయం?" రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకి అందజేయడం కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నప్పటికీ, వాటిలో గందరగోళం కొనసాగుతోంది. ఈ క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం...

2027 నాటికి పోలవరం పూర్తి : మంత్రి నిమ్మల

2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రం వాల్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, 2027 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం...

కార్మికుల పట్ల కేసీఆర్ దృష్టి ప్రత్యేకం

కార్మికుల పట్ల కేసీఆర్ దృష్టి ప్రత్యేకం: కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్రపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన...

ఉప ముఖ్యమంత్రి పదవి పై హోం మంత్రి స్పందన

లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి డిమాండ్ పై చర్చ వేడెక్కుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మంత్రి నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్...

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివరణ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివరణ: TDP క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు ఈనెల 11న జరిగిన ఘటనపై తెదేపా క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వివరణ ఇచ్చారు. కమిటీ...

పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనేది మా లక్ష్యం

పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనేది మా లక్ష్యం: కిరణ్ రాయల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనేది తమ దీర్ఘకాలక ఆకాంక్ష అని తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు. టీడీపీ...

వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం: రేవంత్ రెడ్డి, చంద్రబాబు మర్యాదపూర్వక సమావేశం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు,...

తెలంగాణ ప్రజలకు క్షమాపణలు తెలిపిన నిర్మాత దిల్ రాజు

తెలంగాణ ప్రజలకు క్షమాపణలు తెలిపిన నిర్మాత దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యల కారణంగా నిర్మాత దిల్ రాజు వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు...

10 లక్షలతో పుస్తకాలు కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్..

10 లక్షలతో పుస్తకాలు కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. లైబ్రరీ కోసమేనా? విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పుస్తకాలపై ఉన్న తన...

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై టీపీసీసీ కీలక ప్రకటన

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై టీపీసీసీ కీలక ప్రకటన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు మూడు రోజుల్లో...